Exclusive

Publication

Byline

Location

ఉద్ధృతంగా కృష్ణా, గోదావరి నదులు - ప్రమాద హెచ్చరికలు జారీ..! అత్యవస సాయం కోసం ఈ నెంబర్లను సంప్రదించండి

భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.83 లక్షల క్యూసెక్కులు... Read More


దేవి నవరాత్రి ఉత్సవాలు 7వ రోజు : శ్రీ మహా చండీ దేవి అలంకారం - పూజా విధానం, పఠించాల్సిన మంత్రం ఇదే.

భారతదేశం, సెప్టెంబర్ 28 -- దశవిధాలైన పాపాలను హరించేది కనుకే 'దశహరా'ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజ... Read More


ఏపీ పర్యటనకు రాబోతున్న ప్రధాని మోదీ - కూటమి నేతలతో కలిసి రోడ్ షో, డేట్ ఫిక్స్..!

Andhrapradesh,kurnool, సెప్టెంబర్ 28 -- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర... Read More


అయ్యో... ఎంత విషాదం...! వేడి వేడి పాల గిన్నెలో పడి చిన్నారి మృతి - గురుకులంలో ఘటన

Andhrapradesh, సెప్టెంబర్ 28 -- అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. వేడి చేసి ఉంచిన పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక మృతి చెందింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన ఈ... Read More


పల్లె పోరుకు రంగం సిద్ధం...! ఇక ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్

Telangana,hyderabad, సెప్టెంబర్ 27 -- తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం జీవో ఇవ్వటంతో. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. అంతేకాక... Read More


యోగా కోసం ప్రత్యేక పరిషత్..! 4 ప్రాంతాల్లో ప్రచార కేంద్రాలు

Andhrapradesh, సెప్టెంబర్ 27 -- రాష్ట్రంలో యోగ ప్రచార పరిషత్ (ఏపీవైపీపీ) ఏర్పాటు కాబోతుంది. యోగా, ప్రకృతి వైద్యం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ చ... Read More


శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు : శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దుర్గమ్మ - విశేషాలివే

భారతదేశం, సెప్టెంబర్ 27 -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు దుర్గమ్మ తల్లి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ అవతారం శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానం అనే నాలుగు శక్తుల సమన్వయం. ... Read More


రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌ అధికారుల బ‌దిలీ - హైద‌రాబాద్ కొత్త సీపీగా స‌జ్జనార్

Telangana,hyderabad, సెప్టెంబర్ 27 -- తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. 23 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా సజ్జనా... Read More


ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచెత్తిన మూసీ వరద - తాత్కాలికంగా మూసివేత, బస్సులు ఎక్కడ ఎక్కాలంటే..?

Hyderabad,telangana, సెప్టెంబర్ 27 -- హైదరాబాద్‌ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనికితోడు జంట జలాశయాలకు భారీగా వరద రావటంతో గేట్లు ఎత్తారు. వర్షం నీళ్లకు తోడు. జలాశయాల నుంచి వరద నీటితో మూస... Read More


బీసీ రిజర్వేషన్ల జీవోపై పిటిషన్ - తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

భారతదేశం, సెప్టెంబర్ 27 -- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరింది. జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ శావిలి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వి... Read More